15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉపాధ్యాయుడు లేక తెరుచుకొని పాఠశాల

26-02-2026 12:00 AM

బెజ్జూర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ ‘గిరిజన ప్రాథమిక పాఠశాల’ గత 25 రోజులుగా మూతపడినట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పరదేశి జనవరి 31న పదవీ విరమణ పొందడంతో, అప్పటి నుంచి పాఠశాలకు కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడం వల్ల విద్యా బోధన జరగడం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత మండల విద్యాధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు ఉన్నతాధికారులుచర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.