17-05-2025 12:00:00 AM
100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఇటీవల సీబీఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో బోడుప్పల్లోని పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు 100 శా తం ఉత్తీర్ణతను సాధించారు. 99 శాతం ఉత్తీర్ణతతో బి.బిందు లక్ష్మీ సహస్ర స్కూల్ టాప ర్గా నిలిచింది.
98.4 శాతం ఉత్తీర్ణతతో ఎ మ్ అనన్య స్కూల్ రెండవ టాపర్గా, 97.8 శాతం ఉత్తీర్ణతతో ఎం.శ్రీఅక్షర స్కూల్ మూ డవ టాపర్గా నిలిచింది. సైన్స్, తెలుగు, సోషల్, ఏఐ సబ్జెక్టులలో పలువురు విద్యార్థులు 100/100 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికి, ఉపా ధ్యాయులకు పాఠశాల డైరెక్టర్ సుశీల్కుమార్, పాఠశాల ప్రిన్సి పల్ తనూజ అభినందనలు తెలిపారు