17-05-2025 12:00:00 AM
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోదం వీరయ్య
భద్రాద్రి కొత్తగూడెం మే 16, (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూ డెం నియోజకవర్గంలో శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ప ర్యటించదు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొ దం వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
కార్యక్రమానికి సంబంధించిన సమయ వివరాలు..ఉదయం 10 గంట లకు బేగంపేట విమానాశ్రయం నుంచి హె లికాప్టర్ ద్వారా కొత్తగూడెం ఐడిఓసి హెలిపాడ్కు చేరుకుంటారు.అక్కడ నుంచి పా ల్వంచ పట్టణంలో 33/11 కె.వి 3 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, యానం బైలు, రాజాపురం వద్ద కిన్నెరసానిపై నిర్మించిన హై లెవెల్ వంతెనను ప్రారంభిస్తారు.
సోములగూడెం వద్ద నిర్మించనున్న హై లెవెల్ వం తెనకు శంకుస్థాపన చేస్తారు.ఈ కార్యక్రమానికి మన జిల్లాలోని ముఖ్య నాయకులు, కా ర్యకర్తలు అందరూ తప్పకుండా హాజరై, విజయవంతం చేయాలని కోరారు.