5 May, 2026 | 7:09 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పంద్రం పుష్పలత

13-03-2026 06:58 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బెజ్జూర్ మండల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు పంద్రం పుష్పలత ని నియమించారు.కొమరం భీం జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణక్క ఆదేశాలమేరకు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రకటించారు.

బెజ్జూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా నియమతులైన సందర్భంగా ఆమెను సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, సర్పంచులు సోయం చిన్నయ్య, శ్రీహరి, అర్షాద్ హుస్సేన్ మాజీ సర్పంచ్ లింగయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.