08-07-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్, జూలై 7: సౌత్ కొరియా, జపాన్ల నుంచి దిగుమతయ్యే వస్తువుపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. వివరాలతో కూ డిన లేఖలను పంపినట్టు ట్రంప్ వెల్లడించా రు.
ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. జపాన్, సౌత్ కొ రియా దేశాలకు రాసిన లేఖలకు స ంబంధించిన వివరాలను ట్రూత్ సోషల్ మీ డి యాలో పోస్ట్ చేశారు. ట్రంప్ వై ర ంతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి.