4 May, 2026 | 12:24 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

పెరిక కుల సంఘం ఎన్నికలు

13-11-2025 12:00 AM

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎర్రంశెట్టి ముత్తయ్య 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర (పురగిరి క్షత్రియ) పెరిక కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్, కుత్బు ల్లాపూర్‌లో రాష్ట్ర కో ఆర్డినేటర్లు, జిల్లాల ప్రముఖ నాయకుల సమక్షంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎర్రంశెట్టి ముత్తయ్య, గౌరవ అధ్యక్షుడిగా లక్కర్స్ ప్రభాకర్‌వర్మ, అసోసియేట్ అధ్యక్షులుగా ఆకారాధా కృష్ణ, సాగాని హరికృష్ణ, చీఫ్ అడ్వైజర్లుగా ముత్తినేని వీరయ్య, చింతం లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.