15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాష్ట్ర స్థాయి సీఎం కప్ వాలీబాల్ పోటీలకు పెట్ సంగం విద్యార్థులు

20-02-2026 01:37 AM

గాంధారి ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మకంగా చేపడుతున్న సీఎం కప్ క్రీడా పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థులు  సంధ్య యాదవ్, అమ్ములు ఎంపిక అయినట్లు వ్యాయమా ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు.

ఈ నెల  12 నా జిల్లా కేంద్రం లో నిర్వహించిన పోటీలో అద్భుతంగా రాణించడం తో వీరిని ఎంపిక చేశారు. నేటి నుండి హైదరాబాద్ లోని గచ్చిబౌలి క్రీడా మైదానం జరిగే పోటీలకు కామారెడ్డి నుండి ప్రాతినిద్యం వహిస్తారని అయన అన్నారు.