30-06-2025 02:37:08 AM
ఘట్ కేసర్, జూన్ 29 : ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ నందు గత కొం తకాలంగా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన టి. మహిపాల్ మరియు ఏఎస్ఐ నుండి ఎస్ఐగా పదోన్నతి పొందిన టి. మహేందర్లను ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పి.పరశురాం, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఇద్దరికీ మరొక నక్షత్రం వారి యొక్క భుజం పై తొడిగి అభినందనలు మరియు సంతోషాన్ని తెలియజేయడం ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఐలు బి. ప్రభాకర్ రెడ్డి, ఎం.సాయికుమార్, కె. శ్రీనివాస్ మరియు పిఎస్ సిబ్బంది పాల్గొని సన్మానించి సంతోషాన్ని వ్యక్తపరిచినారు.