నేడు భైంసాలో పోలీసుల ప్రజావాణి
17-03-2026 05:12 PM
నిర్మల్,(విజయక్రాంతి): బైసా పట్టణంలో బుధవారం పోలీసుల ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఏఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వెంటనే తమకు సమర్పించాలని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.




