24 June, 2026 | 2:32 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

30-04-2026 02:38 AM

భైంసా, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికి పోలీసుల ప్రజావాణి ప్రతి బుధవారం బైంసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టణంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. చాలామంది కుటుంబ సమస్యలతో వస్తున్నారని వారికి కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కరించి సాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ శాఖను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ జిల్లా పోలీసులు ఉన్నారు.