9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

రక్షణ ఏర్పాట్లు చేయాలి

15-05-2024 12:05 AM

కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యానికి రక్షణ కరువు కావడం బాధాకరం. ‘తడిసిన ధాన్యాన్ని కొంటారా?’ అంటే దానికి సమాధానాలు వుండవు. ఎటుపెట్టి రైతుల పరిస్థితి అగమ్యగో చరంగా వుంది. మరోవైపు అకాల వర్షాలకు అనేక ప్రాంతాలలో రైతుల పొలాల్లోని పంటలూ నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెలల తరబడి ఎండనక కాయకష్టం చేసి పండించిన పంటలను అటు ప్రకృతి నుంచి కాపాడుకోలేక, ఇటు ప్రభుత్వాల నుండి తగిన సహాయం పొందలేక రైతన్నలు కుమిలిపోతున్నారు.

 - సులేఖ, కరీంనగర్