calender_icon.png 17 June, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరలో రక్షణ చర్యలు చేపట్టాలి

17-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే రామారావు పటేల్ 

భైంసా, జూన్16(విజయక్రాంతి): బాసర గోదావరి వద్ద భక్తులకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు వెంటనే చేపట్టాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం బాసర గోదావరి సందర్శించిన ఆయ న ఐదుగురు యువకులు మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు సలహాలు అందించారు. ఇంతకంచలు ఏర్పాటు చేయాలని పోలీస్ గస్తీని పెంచాలని, భక్తులకు సూచనలు సలహాలు అందించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కోమల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు