30 June, 2026 | 9:35 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

బాసర త్రిఫుల్ ఐటీ ఎదుట నిరసన

21-03-2026 12:27 AM

భైంసా, మార్చి 20 (విజయక్రాంతి):  బాసర త్రిఫుల్ ఐటీ  విద్యార్థుల 12 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిఫుల్ ఐటీ ఎదుట నిరసన తెలిపారు. ఇటీవలే విద్యార్థి మృతికి కారణమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ విగ్నేష్, దిగంబర్ తెలిపారు.

విద్యార్థులు డిమాండ్ చేసిన 12 సమస్యలను పరిష్కరించాలని త్రిఫుల్ ఐటీ బాసర మెయిన్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనివర్సిటీల కో కన్వీనర్ చక్రి, అక్షయ్, సాంకేత్ పాల్గొన్నారు.