25 April, 2026 | 5:12 PM

Breaking News

కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •   ఆడపిల్లలకు వరం హెచ్పీవీ వ్యాక్సిన్   •   ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం   •   తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి   •   ఆధ్యాత్మికత కార్యక్రమాలతో ఐక్యత పెరుగుతుంది   •  

నాణ్యమైన భోజనం అందించాలి

03-12-2024 01:12 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియాచంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు 15, 16 వార్డుల్లోని మైనార్టీ గురుకులం, బాలికల కళాశాల, వసతిగృహాన్ని ఆమె సోమవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వ డ్డించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, కౌన్సిలర్లతో కలిసి భో జనం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వంశీ, వనిత, రాంమోహన్, మ మత, సాయిబాబా, శివకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.