11 July, 2026 | 8:34 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

సీఎం సభకు ఆర్టీసీ బస్సులు.. జనం తిప్పలు

10-07-2026 06:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభకు నిర్మల్ జిల్లా నుంచి టీజీ ఆర్టీసీ బస్సులను తరలించడంతో శుక్రవారం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. నిర్మల్ కేంద్రంగా వివిధ రూట్ లకు నడిపించే బస్సులను కొన్ని షెడ్యూలు రద్దు చేయడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్సుల కోసం గంటల తరబడి నిలబడ్డారు. వచ్చిన బస్సులు సరిపోక జనం బస్సులు ఎక్కేందుకు పోటీ పడవలసి వచ్చింది. దీంతో వృద్ధులు చిన్నపిల్లలు రోగులు బస్సులు ఎక్కలేక నానా అవస్థలు పడ్డారు.