18 April, 2026 | 10:01 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మృతుల కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు

10-04-2025 06:58 PM

కాటారం (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ పుట్ట మధు పరామర్శించారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో రంగు లక్ష్మీనారాయణ, రోడ్డు ప్రమాదంలో పస్తం ఉప్పలయ్యలు మృతి చెందారు. గురువారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరామర్శించి, సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కు రాకేష్, బిఆర్ఎస్ మండల ఇన్చార్జ్ జోడు శ్రీనివాస్, పంతకాని సదువలి, కొండగొర్ల వెంకటస్వామి, శ్రీలక్మి చౌదరి, జక్కు శ్రావణ్, వంగల రాజేంద్రచారి చీమల వంశీ, తదితరులు పాల్గొన్నారు.