18 April, 2026 | 11:50 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వృధాగా నీరు పోతున్నా పట్టింపు లేదు

10-04-2025 07:02 PM

అధికారుల చర్యలు శూన్యం..

చర్ల (విజయక్రాంతి): మండలంలోని ఆర్ కొత్తగూడెం గ్రామం ప్రధాన ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ పైపు పగిలి నీరు ఏరులై వృధాగా పోతుంది. దీంతో ఇళ్లలోకి తాగు నీరు రాక గ్రామస్తులు అష్ట కష్టాల పాలవుతున్నారు. పంచాయతీ అధికారులు, మిషన్ భగీర అధికారులు ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, సంబంధిత మిషన్ భగీరథ అధికారులు స్పందించి పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేసి మిషన్ భగీరథ మంచినీళ్లు సక్రమంగా సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.