4 May, 2026 | 3:11 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్సిఓ..

12-11-2025 05:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక నిర్మల్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల(బాలుర) నందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆర్సిఓ శ్రీధర్ బుధవారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించబడెను. ఈ సందర్బంగా ఆర్సిఓ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ జ్ఞానం అనేది విద్యార్థుల తెలివికి పదును పెట్టి, వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందని.. ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ & DCO శ్రీ  కోడె జీవన్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బట్టు విజయ్ కుమార్, ఖానాపూర్ ప్రిన్సిపాల్ సంతోష్ తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.