5 May, 2026 | 8:28 PM

Breaking News

క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •  

చెరువు కట్టకు మరమ్మత్తులు

05-05-2026 07:19 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గ్రామంలో కొత్త చెరువుకు మరమ్మత్తుల పనులను మంగళవారం సర్పంచ్ టెక్రియాలా లావణ్య రమేష్ ప్రారంభించారు. వర్షకాలంలో చెరువు కట్టకు బుంగలు పడి నీటి వృధా అవడంతో కట్ట పూర్తిక శిదిలావస్థకు చేరుకున్న విషయాన్నీ సర్పంచ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కాగా విపత్తుల నిర్వహణ శాఖ నుండి సుమారు 15 లక్షల రూపాయలు మంజూరు అయినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ మోహన్, కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారాం, పంచాయతీ పాలక వర్గం సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.