1 July, 2026 | 10:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం కోసం వినతి

19-04-2025 01:12 AM

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పెబ్బేరు ఎప్రిల్ 18: విశ్వబ్రాహ్మణ సం ఘం సామాజిక భవనం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని శుక్రవారం పెబ్బేరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు నాగభూషణం కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్వర్ణకారుల సంఘం కు సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే స్థలాన్ని కెటాయించాలని కోరారు.

గత పది సంవత్సరాల నుండి పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని వారు అన్నారు. అం దుకు ఎమ్మెల్యే స్పందిస్తూ స్థలంలో పాటు, భవనానికి కూడా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధ్యక్షుడు నాగభూషణం కు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, కౌన్సిలర్ బ్రహ్మం, వర్కింగ్ ప్రెసి డెంట్ వెంకటేష్ సాగర్, స్వర్ణకారుల సంఘం నాయకులు శ్రీనివాస చారి, జానకి రాము లు, శివశంకర్, మాధవాచారి తదితరులు పాల్గొన్నారు.