15-05-2025 12:00:00 AM
రంగారెడ్డి జిల్లా, మే 14 (విజయ క్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డికి గతం లో పీఆర్వోగా పని చేసిన బోరెడ్డి అయోధ్య రెడ్డి తెలంగాణ సమాచారం హక్కు చట్టం కమిషనర్గా నియమితులయ్యా రు. ఈ మేరకు కమిషనర్ అయోధ్యరెడ్డిని బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయ కుడు పోతుగంటి నరేందర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.