04-06-2025 07:18:27 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) సైదాపూర్ మండలంలోని పెరకపల్లిలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం(Pochamma Statue Inauguration Ceremony) వైభవంగా కొనసాగుతుంది. బుధవారం హోమం, క్షీరాభిశేకం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.