18 April, 2026 | 4:38 AM

ఘనంగా కుంకుమ పూజలు

05-06-2025 12:59 AM

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెరకపల్లి లో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా  కొనసాగుతుంది. బుధవారం హోమం, క్షీరాభిశే కం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.