21 June, 2025 | 3:36 PM
05-06-2025 12:59:13 AM
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెరకపల్లి లో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా కొనసాగుతుంది. బుధవారం హోమం, క్షీరాభిశే కం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.
21-06-2025