15 March, 2026 | 9:33 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సామల సదాశివ చిరస్మరణీయుడు

08-08-2024 01:27 AM

ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిరహించాలి

పద్మశాలి సంఘం నేతల డిమాండ్

ఆదిలాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): సాహిత్య రంగానికి సామల సదాశివ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని పద్మశాలి సంఘం ఆదిలాబాద్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సామల సదాశివ 13వ వర్ధ ంతి సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్‌లో సదాశివ చిత్రపటానికి కులస్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఆశమ్మ మాట్లా డుతూ.. సాహిత్య రంగంలో జిల్లా ఖ్యాతిని చాటిన సామల సదాశివ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుతం అధికారికంగా నిరహించాలని కోరారు.