7 April, 2026 | 11:47 AM

Breaking News

సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •  

ముగిసిన శంకర జయంతుత్సవాలు

14-05-2024 02:02 AM

రాజన్న సిరిసిల్ల, మే13 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న శంకర జయంత్యుత్సవాలు సోమవారం ముగిశాయి. ఆలయంలో స్వా మివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రు ద్రాభిషేకం, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేశారు. అద్దాల మండపంలో ఆది శం కరాచార్యుల చిత్రపటానికి పూజలు చేశారు. సాయంత్రం శంకరాచార్యుల ప్రవచనాలు గావించారు. భక్తులు ఆలయంలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.