7 April, 2026 | 1:35 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

14-05-2024 02:02 AM

అందోల్, మే 13 : అందోల్  నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధానాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. సోమవారం అందోల్  నియోజకవర్గంలోని చౌటకూర్ మం డలంలోని శివంపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందోల్  ని యోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం గా కొనసాగిందని తెలిపారు.