17 April, 2026 | 2:26 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

టీబీజీకేఎస్ నాయకున్ని పరామర్శించిన ప్రవీణ్

06-04-2025 03:21 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖని గని టీబీజీకేఎస్ మాజీ ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ను ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ పరామర్శించారు. ఇటీవల దాసరి శ్రీనివాస్ తండ్రి ఆనారోగ్యంతో మృతి చెందారు. బెల్లంపల్లిలోని స్టేషన్ రోడ్ కాలనీలో నే ఉంటున్న ప్రవీణ్ దాసరి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.