7 March, 2026 | 8:26 PM

స్వయం పరిపాలన దినోత్సవం

07-03-2026 12:00 AM

పెద్దమందడి మండలం మర్చి 6 పెద్దమందడి మండల కేంద్రంలోని  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థు లే ఉపాధ్యాయులై ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్య క్రమంలో 27 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది.

ప్రధా నోపాధ్యాయునిగా నందిమల్ల చరణ్ తేజ, ఎంఈఓ గా ఎద్దుల అక్షిత, డీఈవోగా జం గం మణికంఠ,వ్యవహరించగా మిగిలిన వి ద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు బోధన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ బృందం  పాల్గొన్నారు.