calender_icon.png 10 June, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ పట్టాభిషేకం

10-06-2025 12:00:00 AM

నిర్మల్, జూన్ 9 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో సోమవారం శివాజీ పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేవాసమితి వ్యవస్థాపకుడు మెడిసెమ్మె రాజు, అయ్యన్నగారి భూమయ్య, ఘనష్యం శంకర్ రావ్, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, అంజుకుమార్ రెడ్డి, నూకల నందకుమార్, దిగంబర్ రావ్, రాజేశ్వర్ రెడ్డి, వడ్లకొండ అలివేలు, గోజ్జ జనార్దన్, కమల్ నాయన్, సుంకరి సాయి, దసరత్ పోశెట్టి, ఎడిపెల్లి నరేందర్, రజిని వైద్య, ఆడెపు సుధాకర్, భూపతి రెడ్డి, రఘువీర్ పాణి, కృపాల్, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.