15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సురేంద్రపురిలో సీతారాముల కల్యాణం

06-04-2025 12:00 AM

భక్తులు తరలిరావాలి: ఆలయ చైర్మన్ కుందా ప్రతిభ

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర వసంత రుతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి పునర్వసు నక్షత్రం ఆదివారం రోజున శ్రీరామన వమిని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా సురేంద్రపురి ఆలయంలో ఉదయం 10:30 గంటలకు సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ చైర్మన్ శ్రీమతి కుందా ప్రతి భ, ధర్మాధికారి శ్రీ జయశంకర్ బాలగోపా ల్, ఆలయ కమిటీ సభ్యులు కోరారు.