23-11-2025 12:00:00 AM
కొత్త షోరూంను ప్రారంభించిన హీరోయిన్ నిధి అగర్వాల్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): సీతారే గోల్డ్ అండ్ డైమండ్స్ తమ రెండో ప్రీమియమ్ జ్యూవెలరీ రిటైల్ షో రూమ్ను సుచిత్ర కొంపల్లిలో (మెట్రో క్యాష్ అండ్ క్యారీ) పక్కన శనివారం ప్రారంభించింది. ఈ కొత్త షో రూమ్ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్, ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భారత్ సింహరెడ్డి ప్రారంభించారు.
కొంపల్లి సీతారే షో రూమ్లో గోల్డ్, డైమండ్స్, అన్కట్, పోల్కి, జమ్ స్టోన్ జ్యువెలరీల విస్తృత శ్రేణిని అందిస్తున్నారు. సంప్రదాయ నైపుణ్యాన్ని అధినిక డిజైన్తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ షో రూమ్లో ప్రీమి యం ఇంటీరి యస్ శ్రేష్టమైన అంబియ్సన్స్, వ్యక్తిగత మార్గ నిర్దేశం అందించే నిపుణుల బృందం ఉంది. సీతారేలోని ప్రతి గోల్ జ్యువలరీ హెచ్యుఐ డి హల్ మార్క్ తో ప్రతి డైమండ్, జేమ్ స్టోన్ కఠిన నాణ్యత ప్రమాణాలతో ఎంపిక చెయ్యబడింది.
షోరూం వారు ప్రేత్యేక ఆఫర్స్ను ప్రకటించారు. పోల్కి, జేమ్ స్టోన్ జ్యువలరీ కొనుగోలుపై సమాన బరువు ప్రీ సిల్వర్, గోల్ జ్యువలరీపై ప్రీ ఇన్సూరెన్స్ లైఫ్ టైమ్ ప్రీ మైంటెనెన్స్, 22 కేరేట్ గోల్డ్కు 100% ఎక్స్చేంజ్, అస్సుర్డ్ బై బ్యాక్, కష్టమర్స్కు అదనంగా పది వేలు డిస్కౌంట్ ఉంది. సీతారే గోల్ అండ్ డైమండ్స్ మేనేజర్ మాట్లాడుతూ.. కొంపల్లిలో మా కొత్త షో రూమ్ ను ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణం. నిజమైన నైపుణ్యం విశ్వసనీయత, ప్రీమియం షాపింగ్ అనుభవం అందించడం మా లక్ష్యం అన్నారు.