13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

ఖర్చు లేకుండా సత్వర న్యాయం

12-09-2024 12:25 AM

లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): లోక్ అదాలత్‌లో ఖర్చులు లేకుండా సత్వరమే కక్షిదారులకు న్యాయం అందుతుందని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పా ల్ తెలిపారు. ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా అథారిటీ జిల్లా చైర్‌పర్సన్లు, కార్యదర్శులతో బుధవారం ఆయన వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. డీజీపీ, ఎస్పీలు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మొదలైన వారిని కలవాలని సూచించారు. టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, పరిపాల నాధికారి జీ కలార్చన పాల్గొన్నారు.