6 May, 2026 | 11:01 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఆత్మీయ కలయిక

01-07-2025 02:39 AM

వారసిగూడ జూన్ 30 (విజయక్రాంతి) : బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా శాసన ము మండలి మాజీ సభ్యులు  రామచంద్ర రావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ మర్యాదపూర్వకంగా సోమవారం తార్నాక లోని వారి నివాసంలో శాల్వాతో సత్కరించి బీజేపీని రాష్ట్రంలో అధికార దిశలో పయనింపజేసి ముం దుండాలని వారిని కోరారు.

వారిని కలిసిన వారిలో సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు నాగేశ్వర్ రెడ్డి, హరి  వెంకటేశ్ గౌడ్, పోచయ్య యాదవ్, నేతి సత్యనారాయణ, ఉపేందర్ దత్తు, మహేష్, శ్రీనివాస్, మోహన్, శశి, రామ వర్మ, అంబాల రాజేశ్వర్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ చారి, బిక్షపతి యాదవ్, శివాజీ, సుబ్బారావు పాల్గొన్నారు.