calender_icon.png 24 July, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తక పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచాలి

23-07-2025 06:38:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విజ్ఞానం పాఠంపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని నారాయణ స్కూల్ లో గ్రంథాలయాల నిర్వాణపై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. అంతకుముందు వివిధ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.