4 May, 2026 | 12:25 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

వినతిపత్రం అందజేత..

12-11-2025 05:10 PM

కుభీర్ (విజయక్రాంతి): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హులను గుర్తించి ఈ పథకంలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో కలిసి మాజీ సర్పంచ్ పండిత్ జాధవ్ మండల వ్యవసాయ అధికారి(AO) సారికని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ రైతుల సమస్యలను వివరించి, అర్హులైన ప్రతి రైతుకీ పథక ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అధికారులు దీనిపై సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.