6 March, 2026 | 12:05 PM

లక్ష్మీ దేవునపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం

06-03-2026 10:29 AM

బిక్కనూరు,(విజయక్రాంతి): భిక్కనూరు మండలం లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా రేవంత్ రెడ్డి  నాయకత్వంలో షబ్బీర్ అలీ  నాయకత్వంలో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం  చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ లింగారెడ్డి ,గ్రామ కార్యదర్శి సుమలత , గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి , తిమ్మారెడ్డి , బాపు రెడ్డి ,అనిల్ రెడ్డి , రామ్ రెడ్డి , పరమేశ్వర్ రెడ్డి ,ఏనుగు రాజి రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు