03-02-2026 05:41:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న నిర్వహించే సమ్మె నోటీసులు మంగళవారం అందజేశారు. నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సుజాత నాయకులు ఉన్నారు