13 April, 2026 | 12:15 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

గద్దర్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు

19-02-2026 04:52 PM

స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి భరద్వాజ నియామకం

హైదరాబాద్: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ(2025 Gaddar Film Awards jury) కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. తమ్మారెడ్డి భరద్వాజ స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ గా నియామకం అయ్యారు. దర్శకుడు రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్(Telangana Film Development Corporation) ఉత్తర్వులు జారీ చేసింది.