శివకుమార్కు తనికెళ్ల భరణి పరామర్శ
29-06-2026 12:00 AM
జహీరాబాద్, జూన్ 28 : ఉమ్మడి మెద క్ జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మల్కా పురం శివకుమార్ ను ప్రముఖ సినీ నటు డు తనికెళ్ల భరణి ఆదివారం పరామర్శిం చారు. ఇటీవల శివకుమార్ తండ్రి ఈశ్వర య్య మృతి చెందారు. విషయం తెలుసుకు న్న తనికెళ్ల భరణి, రాష్ట్ర కల్చరర్ మాజీ చైర్మన్ బద్మి శివకుమార్, జై ప్రకాష్ ఇంజ నీరింగ్ కాలేజీ చైర్మన్ రవికుమార్ శివకు మార్ నివాసానికి వెళ్లి ఈశ్వరయ్య చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.






