17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ముషీరాబాద్ టీడీపీ సీనియర్ నాయకుడు సీహెచ్.కర్ణా మృతి

19-04-2025 12:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): టీడీపీ సీనియర్ నాయకుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సన్నిహితుడు సిహెచ్ కర్ణా (75) శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెం దారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె  ఉన్నారు. రైల్వే ఉద్యోగి అయిన సీహెచ్ కర్ణా టీడీపీలో చురుకుగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషిచేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ పై ఉన్న అభిమానంతో బీఆర్‌ఎస్ లో చేరినప్పటికి పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరం గా ఉండేవారు.

ఆయన మృ తిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎం ఎన్ శ్రీనివాస్ రావు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ గంగపుత్ర సంఘం నాయకులు, వివిద పార్టీ ల నేతలు ఆయన భౌతికకాయా న్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కు టుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు.  అంత్య క్రియ లు పార్శిగుట్టలోని గంగపుత్ర సంఘం శ్మశానవాటికలో నిర్వహించారు.