13 April, 2026 | 4:19 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష

25-02-2026 12:27 PM

మునిపల్లి,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ మొదటి(Telangana Inter Exams) సంవత్సరం బుధవారం జరిగిన మొదటిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇందులో బాగానే  మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్మీడియట్  పరీక్షకు మొత్తం మండల వ్యాప్తంగా 321 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా ఇందులో ఇద్దరు విద్యార్థులు గైర్హాజరు కావడంతో 319 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని తహసిల్దార్ రంగారావు, కళాశాల చీఫ్ సూపర్డెంట్ రమేష్, ఆర్ ఐ సుభాష్, పోలీస్ సిబ్బంది సందర్శించి పరీక్ష  ఎలా జరుగుతుందని  పరిశీలించారు. కాగా పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారుల సూచన మేరకు విద్యార్థికి పరీక్ష రాసినందుకు అనుమతిచ్చారు.