17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు

15-12-2025 12:23 AM

నిజామాబాద్ డిసెంబర్ 14: (విజయక్రాంతి) : నిజామాబాద్ రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా తన సొంత గ్రామం అమృతపూర్ లో నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారి తన ఓటు హక్కు వినియోగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడాలని ఆయన కోరారు. ఆదివారం తన సొంత గ్రామం అమృత పూర్ లో ఓటు హక్కు వినియోగించు కునాన్నను అని తెలిపారు. తమ గ్రామానికి సేవ చేసే వారికీ తన సంపూర్ణ మద్దతు ఇప్పుడు ఉంటుంద ని మే స్కూల్ జారీ తెలిపారు.