18 August, 2026 | 12:30 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

గ్రామస్తుల సహకారం మరువలేనిది: ప్రధానోపాధ్యాయులు

16-04-2025 08:06 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామస్తుల సహకారంతో పాఠశాలకు ఫర్నిచర్ సమకూర్చడమైనది. ఈ సందర్భంగా బుధవారం ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ... గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుల విరాళాల సహకారంతో 80 బెంచీలు, 10 డెస్క్ టేబుల్స్, పాఠశాల నేమ్ బోర్డ్ సమకూర్చుకున్నామని దీనివలన విద్యార్థులకు ఫర్నిచర్ కొరత తీరిందని గ్రామస్తుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.