18 April, 2026 | 10:56 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కిటకిటలాడిన మూసాపేట ఈద్గా

01-04-2025 02:10 AM

మూసాపేట మార్చి 31 :  మూసాపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని  జామే మజీద్ నుంచి ఈద్గాకు చేరుకొని నమాజ్ ఫాత్యహ సలాం  చదివి ఒకరికొకరు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు   ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్,కండక్టర్ నారాయణ, రత్నయ్య, నల్ల తిరుపతయ్య గౌడ్, మజ్జిద్ ఇమామ్ ముక్తార్  మన్సూర్ ఖాద్రి, యువకులు. గ్రామస్తులు. పెద్దలు. పాల్గొన్నారు.