13 July, 2026 | 4:33 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

మల్లెపల్లి కెనాల్ కు పడ్డ గండి పూడ్చివేత.. రైతులకు అందుతున్న సాగునీరు

01-08-2025 08:45 PM

మంత్రి ఆదేశాలతో పూడ్చిన గండి.. మంత్రికి రైతుల కృతజ్ఞతలు..

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని మల్లెపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కు గండి పడి రైతులకు సాగునీరు అందకపోవడంతో రైతులు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి హుటాహుటిన గండిని పూడ్చారు. దీంతో మంథని మండలంలోని బోయినిపేట వరకు రైతులకు సాగునీరు అందుతుంది. రైతులు తెలపడంతోనే వెంటనే స్పందించిన మంత్రికి రైతుల కృతజ్ఞతలు తెలిపారు.