17 March, 2026 | 1:48 PM

Breaking News

ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి   •   హనుమాన్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలి   •   తీరని విషాదం.. భోజనం చేస్తూ 'పొర' పోయి రైతు మృతి   •   బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్   •   గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు   •   కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు   •   కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •  

కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

24-09-2024 02:35 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):  నిజామాబాద్ జి ల్లాలోని వర్ని అగ్రికల్చర్  మార్కెట్ కమిటీకి నూతన పాలక వర్గాన్ని ప్ర భుత్వం ప్రకటించింది. చైర్‌పర్సన్ గా కులకర్ణీ సురేష్, వైస్ చైర్‌పర్సన్‌గా కె. లక్ష్మణ్‌ను నియమిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటీ వరకు రాష్ట్రంలో 71 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియ మించినట్లు  మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.