04-02-2026 12:00:18 AM
అయిజ ఫిబ్రవరి 3: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలో ఎటువంటి ఒడిదుడుకులు, వత్తిడిలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని మునిసిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి అన్నారు. మొత్తం 103 నామీనేషన్లు దాఖాలు చేయగా అందులో 40 నా మినేషన్లు ఉపసంహారణ చేసుకున్నారని ప్రస్తుతం నామినేషన్ వేసిన 63 మంది అ భ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన అన్నారు.ఈ నెల 11 న ఓటింగ్ 13 ఫలితాలు వెలువడతాయని అన్నారు.