04-02-2026 12:00:00 AM
పెబ్బేరు ఫిబ్రవరి 3 : మండల పరిధిలోని కంచిరావుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతమైన భో జనం అందించాలని మంగళవారం గ్రామ సర్పంచ్ అరుణ జైపాల్ ఆకస్మాసికంగా తన కి చేయడం జరిగింది, ఈ సందర్భంగా మె నూ ప్రకారంగా భోజనము, కూరగాయలు మంచిగా వండుతున్నారని విద్యార్థులను అ డిగి తెలుసుకుని ఆమె విద్యార్థులకు భోజ నం వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.