2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

మొబైల్స్ వాడకంపై పరిమితి ఉండాలి

14-12-2024 12:00 AM

విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్స్ వాడకంపై పరిమితి విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది గంటల తరబడి మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. వీటివల్ల విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం వచ్చే సాధారణ పౌరులకు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది.ప్రజలకు అసౌకర్యంగానూ ఉంటున్నది. మొబైల్స్‌పై పూర్తి స్థాయిలో నిషేధం కాకున్నా పరిమితి సమయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 


రావుల రామ్మోహన్‌రెడ్డి