calender_icon.png 5 May, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలి

28-03-2025 12:00:00 AM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు 

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. గురువారం జైనూర్, కెరామేరి, సిర్పూర్ యు, లింగాపూ ర్ మండలాలలో ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంతో కలసి ఆయన హాజరయ్యా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలన్న సంకల్పంతో ప్రజా అభిప్రాయ సేక రణ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల కన్వీనర్ గడ్డల కరణ్ ఆయా మండలాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.